ఒక studio-N మాజీ ఉద్యోగి ఆవేదన
రచయిత
: Sitaram
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 11-05-13 07:53:00
'Studio-N గురించి నాకు తరచూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. నిజానిజాలు తెలియక వాటిని పోస్ట్ చేయను. మొన్నీ మధ్యన ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆవేదన తో ఈ కింది మెయిల్ పంపారు. ఇలాంటి బాధితులు నిజంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఈ బ్లాగు ద్వారా నలుగురితో పంచుకోవచ్చు. పెద్ద మనసుతో యాజమాన్యం వారు వివరణ పంపినా సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని మాట ఇస్తూ... రాము --------------------------------------- నేను స్టూడియో ఎన్ మాజీ ఉద్యోగి. గత ఏడాది అక్టోబర్ లో అర్థాంతరంగా నాతో పాటు పదుల స(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 03-05-13 06:51:00
'తెలుగు జర్నలిజానికి అద్భుతమైన జర్నలిస్టులను అందించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు. 'ఈనాడు జర్నలిజం స్కూల్' ప్రిన్సిపాల్ గా ఉన్న ఆయన దగ్గర కొన్ని నెలల పాటు మాత్రమే శిష్యరికం చేసినా జీవితంలో ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్చుకునే భాగ్యం దక్కింది నా లాంటి వాళ్లకు. జర్నలిజం మీద ప్రేమతో, గుండెల నిండా భయంతో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన నా లాంటి అనామకులకు ఆయన గుండె ధైర్యం ఇచ్చారు. బతుకు మీద భరోసా ఎలా తెచ్చుకోవాలో నేర్పారు... నాలుగు తెలుగు అక్షరాలతో పా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సినిమాలు, క్రికెట్ తప్ప టీవీ చానెల్స్ లో ఏముంది?
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 02-05-13 05:34:00
'సెమిస్టర్ పూర్తి కావడం, పీహెచ్ డీ భారమూ తొలిగి పోవడంతో... ఎండల వల్ల పరమ బద్ధకమైన జీవితం గడుపుతున్న నాకు ఒక పెద్ద శిక్ష పడింది. ఏమీ తోచక టీవీ ఛానెల్స్ చూస్తూ, పేపర్లు చదువుతూ ఏ సీ లో కాలక్షేపం చేస్తున్న నాకు నా మీద నాకే అపుడప్పుడూ ఛీ... ఛీ అనిపిస్తున్నది. కారణం... ఈ ఛానెల్స్ ను చూడాల్సి రావడం. ఇంగ్లిష్ ఛానెల్స్ వాళ్ళ గొడవ వాళ్ళది. నరేంద్ర మోడీ సాధువులు, సన్యాసులతో మాట్లాడుతున్నా లైవ్ లో చూపించే ఛానెల్ ఒకటి, మోడీ మీద రోజూ ఏడుస్తూ నలుగురిని స్టూడియోకి రప్పించి రచ్చ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రోజుకో స్టోరీ... నాణ్యత హరీ!
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 30-04-13 04:55:00
'జర్నలిజంలో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడానికి కారణం... రిపోర్టర్ల పై స్టోరీ ల కోసం ఉండే ఒత్తిడి. జర్నలిస్టులను పిండుకోవడమే నిర్వహణా సామర్ధ్యానికి నిదర్శనమని నమ్మి సీనియర్లు రిపోర్టర్ల ను వేయించుకు తినడం అంతకంతకూ అధికమవుతున్నది. ఇప్పుడు మీడియాలో (పత్రికలైన, ఛానెల్స్ అయినా) జరుగుతున్న తంతు ఇలా ఉంది. రిపోర్టింగ్ బ్యూరో లో ఉండే వాళ్ళు తమ బీట్ (కేటాయించిన శాఖ లేదా రాజకీయ పార్టీ) కు సంబంధించి స్టోరీ ఐడియా ఇవ్వాలి. దాన్ని బాసు గారు నోట్ చేసుకుని కోర్ కమిటీ (రోజూ ఏమి ప్రచురించాలి/ ప్రసారం (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మీడియా ఓవర్ యాక్షన్ పై 'తీన్మార్' విసుర్లు
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 28-04-13 17:17:00
'రాత్రి తొమ్మిదిన్నరకు V 6 ఛానెల్ లో వచ్చే 'తీన్మార్' వార్తలు చూడడం ఇప్పుడు నాకు అలవాటుగా మారింది. ఆ వార్తలు చదివే రాములమ్మ (అసలు పేరు తెలియదు) లాంటి వాక్సుద్ధి, ఎనర్జీ ఉన్న యాంకర్ ప్రస్తుతం ఏ ఛానెల్ లో లేరని నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను. ఇలా కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నందుకు ఆ ఛానెల్ సూత్రధారి అంకం రవి గారిని అభినందించాలి. ఒక నాలుగు రోజుల కిందట 'తీన్మార్' వార్తల్లో మీడియా మీద ఒక బిట్ వచ్చింది. నాకు ఆ కాపీ నచ్చింది. అంకం రవి గారి ఫోన్ నంబర్ సంపాదించి వ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రేమ వ్యామోహమా?: N TV లో చెత్త "ఫోకస్"
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 25-04-13 07:55:00
'N TV లో "ప్రేమ బంధమా? పేగు బంధమా?" అన్న శీర్షికతో ఈ రోజు ఉదయం 'ఫోకస్' అనే కార్యక్రమం వచ్చింది. ఇది నాకు నచ్చలేదు. కని ఇరవై ఏళ్ళు పెంచిన తండ్రి హృదయాన్ని... నిన్న కాక మొన్న పరిచయం అయిన వాడికోసం గాయపరచడం భావ్యమా? అన్న పిచ్చి వాదన దాని సారాంశం. కాలేజ్ లో ఆరేళ్ళు ప్రేమించి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకున్న వాడిగానే కాకుండా ఒక జర్నలిస్టుగా నేను ఈ స్టోరీ లో వాడిన కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ ను హర్షించలేక పోతున్నాను. ఇంత సీరియస్ చర్చలో సినిమా క్లిప్స్ వేసి పలచన/చులకన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
డ్యూటీ మైండెడ్ జర్నలిస్టులు!!!
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 23-04-13 06:24:00
'అప్పటికప్పుడు అనుకుని శనివారం రాత్రి మేము తిరుపతి బయలు దేరాము బస్సులో. ఆదివారం ఉదయం నాలుగు గంటలయ్యింది. బస్సు ఎక్కడకు చేరిందో తెలియదు కానీ, నాకు మెలకువ వచ్చింది. ఒక ముగ్గురు యువకులు బస్సు ఎక్కారు. వారిలో ఒకరి దగ్గర ఒక బకెట్ ఉంది. ఎందుకో నేను నా సీటు లో కూర్చొనే బకెట్ లో ఏమి ఉందో తొంగి చూసాను. ఒక పెద్ద వేట కొడవలి, నాలుగైదు కత్తులు, రెండు పెద్ద స్క్రూ డ్రైవర్స్ కనిపించాయి. అప్పటి దాకా గుర్రుపెట్టి నిద్రపోయిన నాలోని జర్నలిస్టు ఒక్క సారిగా జూలు విదిల్చి నిద్రలేచాడు. &nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మా టీవీ పై దాడి చెడ్డ పని
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 12-04-13 12:39:00
'డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్టిస్టులు మా టీ వీ కార్యాలయం మీద దాడి చేయడం దారుణం. ఇలాంటి దాడులు సమస్యలను పరిష్కరించవు, సరికదా జటిలం చేస్తాయి. నిజానికి ఇలాంటి డిమాండ్స్ విషయంలో ఒక పరిష్కారానికి రావడం కుదరదు. డబ్బింగ్ సీరియల్స్ వల్ల మా జీవితాలు దెబ్బతింటున్నాయి అని ఆర్టిస్టులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి వాదన వింటే అదే సబబని అనిపిస్తుంది. సీరియల్స్ కొనుగోలు చేస్తున్న వారి వాదనా వ్యాపార పరంగా సరైనదే అనిపిస్తుంది. మన పరిశ్రమ, మన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
యూనివర్శిటీ చదువులపై మీడియా హౌజుల ఏడుపు
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 08-04-13 10:51:00
'శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో జర్నలిజానికి సంబంధించి ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. అందులో ఒకటి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ కలిసి "న్యూస్ ఛానళ్ళు: నైతికత-వాస్తవికత" అనే అంశంపై జరిపిన రెండు రోజుల జాతీయ సెమినార్, 'ది హిందూ' పత్రిక "Reporting Terror:How Sensitive is the Media?"అనే అంశంపై సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహించిన సింపోజియం. రెంటినీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరంభిం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూను బఫూన్ ను చేస్తున్న మీడియా!
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 06-04-13 06:31:00
'ఎవరినైనా ఆకాశానికి ఎత్తడానికైనా, పాతాళంలోకి తొక్కడానికైనా మీడియాకు కనిపించని, అలిఖిత ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఎవరినైనా హీరో ను చేసే లేదా విలన్ ను చేసే లేదా బఫూన్ గా చిత్రీకరించే సామర్ధ్యం మీడియాకు ఉంది. ఇది తెలియక చాలా మంది హీరోనో, విలనో, బఫూనో అవుతుంటారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం మీడియాకు దొరికిన బకరా... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీ సీ ఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ. ఇలానే మీడియా విష వలయం లో పడి నలిగి నుజ్జై కార్నర్ అయిన ప్రముఖుల్లో ఎలెక్షన్ కమిషన్ (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
'ప్రజాశక్తి' కి డాక్టర్ రెంటాల జయదేవ
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 01-04-13 12:58:00
'హైదరాబాద్ లో 'ఈనాడు' లో, చెన్నై లో 'ఇండియా టుడే' లో రెండు దశాబ్దాల పాటు పనిచేసిన డాక్టర్ రెంటాల జయదేవ మొన్నీ మధ్యన 'ప్రజాశక్తి' లో చేరారు. ఆయన 'ప్రజాశక్తి' లో ఫీచర్స్ ఎడిటర్ గా నియమితులయ్యారు. పనిలో పనిగా 10 టీవీ, వారి పబ్లిషింగ్ హౌస్ పనులూ కొన్ని తను పంచుకోవాల్సి ఉంటుందని అనుకుంటా.'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో మా బ్యాచ్ లో మాతో పాటు చదువుకున్న జయదేవ ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి కుమారుడు. ఈ మధ్యనే జయదేవ సినిమా సమీక్షలకు నంది అవార్డు వచ్చింది. మా వాడ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగు ఛానళ్ళు: 3 Cs, 1 D
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 31-03-13 13:22:00
'తెలుగు టెలివిజన్ ఛానళ్ళు చూడాలంటే ఈ మధ్యన ఇబ్బందిగా ఉంది నాకు. ఛానెళ్ళ యజమానులు భావదారిద్ర్యం తో సతమతమవుతున్నట్లు స్పష్టమవుతున్నది. మంచి ప్రోగ్రాం కోసం రిమోట్ బటన్స్ నొక్కలేక నేనైతే తంటాలు పడుతున్నాను. అందుకే BBC, CNN లతో సెటిల్ అవుతున్నాను. అర్జంటుగా చంద్రబాబు అధికారంలోకి రావాలని కొన్ని టీ వీ చానెల్స్ ఉవ్విళ్ళూరుతుండగా, ఒకటి జగన్ బాబు భజన, ఒకటి రెండు చానెల్స్ కిరణ్ స్తోత్రం, ఇంకొకటి సత్తిబాబు పొగడ్త నిస్సిగ్గుగా చేస్తున్నాయి. తెలుగు జర్నలిజపు చేగు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఘనంగా జీ టీ టీ ఏ రెండో వార్షికోత్సవం
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 25-03-13 05:58:00
'దాదాపు రెండున్నరేళ్ళ కిందట మేము స్థాపించిన గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీ టీ టీ ఏ) రెండో వార్షికోత్సవం కాస్త ఆలస్యంగా నిన్న (ఆదివారం) రాత్రి ఖైరతాబాద్ లోని NKM's Grand హోటల్ లో ఘనంగా నిర్వహించాము. ఒక గంట పాటు మీటింగు, మరొక గంట పాటు డిన్నర్ బాగా సాగాయి. ఈ సందర్భంగా... గత ఏడాది రాష్ట్రానికి ఏడు పతకాలు సాధించి పెట్టిన మా అకాడమీ అమ్మాయి ఆకుల శ్రీజ తో పాటు, CBSE nationals లో సిల్వర్ మెడల్ తెచ్చిన స్నేహిత్ ను ఇతర క్రీడాకారులను నగదు బహుమతితో మేము సత్కరించాము. &(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కూడబలుక్కుని మాట్లాడుతున్న పెసింగి భాస్కర్
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 11-03-13 11:39:00
'మిత్రులారా... మీతో ఒక మంచి వార్తను పంచుకోవడానికి ఈ పోస్టు రాస్తున్నాను. ఈనాడు, ఈ-టీ వీ, టీ వీ -ఫైవ్, జెమిని టీ వీ లలో పదిహేను ఏళ్ళకు పైగా పనిచేసి చివరకు డెక్కన్ క్రానికల్ విజయవాడ రిపోర్టర్ ఉండగా 2009 జులై లో పెరాలిసిస్ స్ట్రోక్ తో జీవన నావ తలకిందులైన సీనియర్ జర్నలిస్టు పెసింగి భాస్కర్ క్రమంగా బాగా కోలుకుంటున్నారు. కుడి చెయ్యి, కాలూ స్వాధీనం లోకి రాకపోయినా... ఆయన కూడబలుక్కుని మాట్లాడుతున్నారు. స్ట్రోక్ వల్ల జ్ఞాపకశక్తి పోయిన ఆయన ఇప్పుడిప్పుడే మేధో పరంగా కోలుక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 08-03-13 05:41:00
'పైశాచిక ఆనందం కోసమో, పైత్యం ప్రకోపించో, పిచ్చి ముదిరో, బీ పీ పెరిగో, అదే గొప్పనుకొనో భర్తలు పెట్టే హింసలను కుటుంబ వ్యవస్థ కోసం మౌనంగా నెగ్గుకొస్తున్న గృహిణులకు... కల్చర్ లేని పంది కొక్కుల్లాంటి బాసుల చేతిలో వివిధ రకాలైన సెక్సువల్ హింసకు గురవుతూ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తపిస్తోన్న ఉద్యోగినులకు....ప్రేమ పేరుతో రిలేషన్ లోకి దింపబడి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నా పరువు కోసం, ప్రతిష్ట కోసం బాధలు దిగమింగుకుని బతుకుతున్న యువతు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మీడియాపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారి వ్యాసం
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 05-03-13 07:53:00
'ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ గారి బ్లాగు (సంభాషణ) నుంచి సంగ్రహించి ఎడిట్ చేసిన వ్యాసం ఇది. వారికి థాంక్స్.... రాము -------- సమాజ సంక్షేమానికి కానీ, దురన్యాయాలకి కానీ ప్రజాజీవితంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే. ఇటీవలి కాలంలో, రాజకీయ నేతలను, అధికారులను నిలదీసి ప్రశ్నించే ధోరణి పెరుగుతున్నట్టే, మీడియా పాత్ర గురించిన ప్రశ్నలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తి విస్తరిస్తున్నదనడానికి ఇది ఒక సంకేతం కూడా కావచ్చు.'నిర్భయ' సంఘటనగా ప్రసిద్ధమయిన ఢిల్లీ సామూహిక అత్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సచిన్...సచిన్... సచిన్...
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 04-03-13 18:47:00
''క్రికెట్ మ్యాచ్ చూస్తావా'...అంటూ ఒక జర్నలిస్టు మిత్రుడు మొన్న రెండు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇచ్చాడు. భారత్- ఆస్ట్రేలియా టెస్టు మ్యాచుకు మనం పొయ్యేది లేదని వాటిని వేరే మిత్రుడికి ఇచ్చాను. కానీ నిన్న రాత్రి ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ లో ఆడతాడో లేదో? దేవదేవుడిగా భవిష్యత్తులో జనం చెప్పుకునే ఆటగాడిని దగ్గరి నుంచి చూసే భాగ్యాన్ని వదులుకోవడం తెలివితక్కువ తనం కాదా? అన్న సందేహాలు తెలెత్తాయి. టెస్టు మూడో రోజున కచ్చితంగా సచిన్ బాటింగ్ చేస్తాడన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నిర్లక్ష్యంలో సమన్వయం: పేలుళ్ళ పై సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయలు
రచయిత
: Sitaram
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 01-03-13 12:59:00
'దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళ నేపథ్యంలో టెలివిజన్ ఛానెల్స్ లో మంచి చర్చలు జరుగుతున్నాయి. వివిధ ఛానెల్స్ జరిపిన చర్చల్లో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలతో సీనియర్ జర్నలిస్టు బండారు శ్రీనివాసరావు గారు ఒక పోస్టు నాకు మెయిల్ చేశారు. అది యథాతథం గా ఇక్కడ ఇస్తున్నాను. రావు గారికి థాంక్స్... రాము-------------------హైదరాబాదులో గత గురువారం సాయంత్రం జరిగిన ఘోర కలి గురించి రెండు మూడు రోజులుగా అనేక టీవీ ఛానళ్ళు వరసగా పలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసాయి. వాటిల్లో పాల్గొన్న సందర్భాలలో నేను వెలిబు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నా బుజ్జి పావురం చచ్చిపోయింది
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 28-02-13 00:34:00
'25వ తేదీ (సోమవారం) నాడు యూనివర్సిటీ ఆఫ్ వియన్నా, చెక్ రిపబ్లిక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని గెస్ట్ లెక్చర్ కు పిలిచాను. వారి కన్నా ముందే వెళ్లి నా రూం ఓపెన్ చేశాను. నా సీట్లో కూర్చుందామని అనుకునే లోపు రెండు పావురాళ్ళు నా బల్ల పక్కనున్న రాక్ మీద కనిపించాయి. నా అలికిడితో అందులో ఒకటి తాము వచ్చిన కిటికీ గుండా తుర్రున ఎగిరి పోయింది. శరీరం మీద చక్కని చుక్కలతో సన్నని మెడతో ఉన్న ఒక పావురం మాత్రం రూం లో చిక్కుకుంది. దాని కోసమని ఫ్యాన్ వేయకుండా బైటికి వెళ్లి కూర్చున్నాను. ర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మీడియా టెర్రర్ ఆపండి: ప్రెస్ కౌన్సిల్ కు లేఖ
రచయిత
: Ramu S
బ్లాగు
: ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
టపా తేది
: 27-02-13 02:19:00
'దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ తర్వాత మీడియా ఊహాగానాలతో, అవాస్తవాలతో ముస్లింలలో టెర్రర్ సృష్టిస్తున్నదని, దీన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీ సీ ఐ) ను సివిల్ లిబర్టీస్ మోనిటరింగ్ కమిటీ కోరింది. పీ సీ ఐ చైర్మన్ మార్కండేయ ఖట్జూ కు ఈ మేరకు ప్రముఖ హక్కుల నేత లతీఫ్ మొహమ్మద్ ఖాన్ లేఖ రాసారు. దాని పూర్తి పాఠం ఇది: URGENT MATTERTo,Hon’ble Justice Markandey Katju,Chairman, Press Council of India,New Delhi.Sir,Sub: Hyderabad Bomb blasts - (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి