వందేళ్ళ చరిత్రంటే పాటలు, డాన్స్లు కాదు
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 22-05-13 12:59:00
'''భారతీయచలనచిత్ర పరిశ్రమకు నూరు సంవత్సరాలు నిండాయి. అందులో తెలుగు సినిమా పాత్ర ఎక్కువే. దౌర్భాగ్యం ఏమిటంటే మనల్ని గురించి మనమే చెప్పుకోవాల్సిరావడం. కాగా, కదిలే బొమ్మకు బీజమైన సురభినాటకాలు ఆవిర్భవించి 130 ఏళ్ళయింది. అందుకే వాటి గురించి ఒక్కసారి ఈ నూరు సంవత్సరాల సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా............'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మోసకారి కంపెనీలతో జాగ్రత్త..
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 16-05-13 12:16:00
'ఏదో ఒక ఆర్థిక పరమైన కుంభకోణం తెర మీదకు వచ్చిన ప్రతి సారీ మనం తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. మన రాజకీయ వాదులను, మన పెట్టుబడి మార్కెట్ను దుమ్మెత్తిపోస్తాం. ఇలాంటి కుంభకోణాలు మళ్ళీ జరగకుండా నిఘా కాద్దామని సంకల్పం బలంగా చెప్పుకుంటాం. ఆ తరువాత మరో కుంభకోణం వెలుగుచూసే.....................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఢిల్లీ గ్యాంగ్రేప్ నిందితుడిపై విషప్రయోగం?
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 15-05-13 22:01:00
'గత డిసెంబర్లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్రేప్ ఘటనలో నిందితుడైన వినరు శర్మ (20) అన్న నిందితుడిపై జైలులో విషప్రయోగం జరిగిందని అతడి తరపు న్యాయవాది ఎపి సింగ్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. జైలులో తీవ్రచిత్రహింసల.........................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ వలలో పడకండి!
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 15-05-13 15:02:00
'అనగనగా ఓ రాజు ఉండేవాడట. అందరినీ తన చిక్కుప్రశ్నలతో విసిగించడం ఆయనకు మహా సరదా. ఆయన ఒకరోజు సభలో అందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అదేమిటంటే సుద్దముక్కతో ఒక గీత గీచి, దాన్ని చెరపకుండా చిన్న గీతను చేయాలన్నాడు. అందరూ బుర్రలు.................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
విలనీ తఢాకా (తఢాకా సమీక్ష)
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 11-05-13 14:53:00
'తమిళ మోజులో పడి కొన్ని తెలుగు సినిమాలు కొట్టుకుపోతున్నాయి. అక్కడ విడుదలై అఖండ విజయం సాధించాయని చెబుతూ.. దాన్ని రీమేక్ చేయడం కష్టమని నేరుగా అనువాదం చేసేసిన బాపతే ఎక్కువ. అందులో 'కాంచన' ఒకటి. ఆ చిత్రాన్ని తెలుగువారికి అందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈసారి................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బంగారం లాంటి సినిమా !
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 27-03-13 04:18:00
'శ్రియ కథానాయికగా జనార్ధన మహర్షి దర్శకత్వంలో కె.సాదక్కుమార్, జి.సాయి మహేశ్వరరెడ్డి నిర్మించిన చిత్రం 'పవిత్ర'. వల్లూర్ రవీందర్రెడ్డి సమర్పకుడు. 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ పాటలను వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతిలో విడుదల చేయాలను కుంటున్నారు. ఒక్కోపాటను ఒక్కో ప్రాంతంలో విడుదల చేయనున్నారు. వచ్చేనెల 6,7 తేదీల్లో ఈ పాటల ఆవిష్కరణ జరగనుంది. రెండు రోజుల్లో విమానంలో ప్రయాణం చేసి ఆయా ప్రాంతాలను చిత్ర యూనిట్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ!
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 15-02-13 14:49:00
'ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు శంకర్, ప్రఖ్యాత దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి కథానాయకులుగా నటిస్తున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రం ' తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ'. 'సీమటపాకారు' ఫేమ్ పూర్ణ కథానాయిక. రాఘవ దర్శకుడు. 'దండుపాళ్య' నిర్మాత నారాయణ్బాబు నిర్మాత. యాపిల్ బ్లోస్సమ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి గాయని వసుందరాదాస్ .....'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చోరోపాఖ్యానం
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 11-02-13 04:16:00
'ట్విట్టర్... అభిప్రాయాలను పంచుకొనే ఓ సామాజిక వేదిక. సినీస్టార్ల నుండి పొలిటీషియన్ల వరకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ దాదాపుగా ఫేస్బుక్, ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. వారి ఉద్దేశాలను, ఆలోచనలను ట్వీట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంటారు. ఈ మధ్య రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ట్వీట్స్ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. అంత ప్రముఖమైన ఈ సైట్లో దొంగలు పడ్డారు. లక్షల సంఖ్యలో అకౌంట్లను హ్యాక్ చేశారు. ఒక్కసారిగా వారివారి ఎకౌంట్లన్నీ స్పామ్ మెస్సేజ్లతో నిండిపోయాయి........'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మమత చిత్రాలపై ప్రశ్నలు
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 09-02-13 15:04:00
'పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజాయితీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా ఆమె నిజాయితీ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. మమత నిజాయితీ గల రాజకీయ నేతగా తాను గుర్తించజాలనని అంగీకరించారు కూడా. స్వయంగా మాజీ ముఖ్యమంత్రే ఇలా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ బుద్ధదేవ్కు లీగల్ నోటీసు పంపింది. దీనికి శు క్రవారం నాడు బుద్ధదేవ్ తరపున ఆయన లాయర్ రవిశంకర్ చటర్జీ సమాధానం పంపారు. బుద్ధదేవ్ తన వైఖరికి కట్టుబడి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒవైసీని మించిన తొగాడియా
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 07-02-13 13:28:00
'ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో విద్వేష ప్రసంగం చేశారన్న అభియోగంపై పక్షం కిందట జైలు పాలైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఈ విద్వేషాంశంలో మించిపోయేందుకు విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) నేత ప్రవీణ్ తొగాడియా...............................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫేస్బుక్లో వ్యాఖ్యలు... వ్యక్తి అరెస్టు
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 06-02-13 14:16:00
'ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్, ఉత్తరప్రదేశ్ పాలక సమాజ్వాదీపార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్లను లక్ష్యంగా చేసుకుని ఫేస్బుక్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రాలో...............................................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హరిధామ్.. భక్తి-రక్తి మేళనమే
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 05-02-13 12:42:00
'తిరుమలకు వచ్చే యాత్రి కులకు ఇకపై భక్తితోపాటు వినోదా నికి, విలాసాలకు కొదవేవుండదు. వీటికోసం ఎక్కడెక్కడో వెతుక్కో నవసరం లేదు. శ్రీవారి పాదాల చెంతనే అన్నీ దొరుకుతాయి. తిరుమల ప్రవేశ ద్వారం అలిపిరికి సమీపంలో.................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నల్లధనాన్ని అడ్డుకునేందుకు డేటా బ్యాంక్
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 04-02-13 11:35:00
'ఈ మలుపులన్నింటా తన ప్రయోజనాలు, తక్షణ తాత్కాలిక అవసరాలూ తప్ప కాంగ్రెస్ ఎక్కడా ప్రజల ప్రయోజనాలు (తెలంగాణా ప్రజలుగానీ, మిగతా ప్రాంతాల ప్రజలుగానీ) ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వారి ఉద్వేగాలతో..............'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒకే కుటుంబంలో 120 మంది!
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 01-02-13 13:56:00
'ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ వున్నాయి? టార్చిలైట్ వేసి వెతికినా కనిపించవు. పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే. ఎవరి సంపాదన వారిది. ఎవరి బాధలు వారివి. ఒకరిది ఒకరికి పంచుకునే సమస్యే లేదు. అది మంచైనా, చెడైనా. ఇలాంటి ఈ రోజుల్లో గుంటూరు జిల్లాలోని చెంచు తెగలో నేటికీ ఉమ్మడి కుంటుంబాలున్నాయంటే నమ్మబుద్ధి కాదు. చూడండి ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఒక కుటుంబం వారే. ఇంకా ఇక్కడ అందరూ లేరు ........'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గాంధీజీ బలి దేశానికి తొలి హెచ్చరిక
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 30-01-13 12:49:00
'యువతకు నాథూరాం గాడ్సేపై అభిమానం పెరిగే పద్ధతిలో కృషి జరుగుతున్నది. ముఖ్యంగా ఇంటర్నెట్లో బ్లాగులు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వంటి వాటి ద్వారా తప్పుడు సమాచారాన్ని పెద్ద ఎత్తున అందించటం జరుగుతున్నది. ఇది భవిష్యత్కు నష్టం. అందువలన ఆనాటి హత్యకు దారితీసిన వాస్తవాలను.......................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బ్రిటిష్ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 29-01-13 14:07:00
'ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగాక మహిళలపై అత్యాచారాలు జరగడానికి వారి వేషధారణే కారణమన్న పద్ధతిలో అనేకమంది రాజకీయ నాయకులు తమదైన రీతిలో భాష్యం చెప్పిన సంగతి తెలిసిందే. వేషధారణ మార్చుకోవాలని.....................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దేశం కోసం ఎదురుదాడికైనా సిద్ధం
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 28-01-13 11:30:00
'దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వ హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే తాము శక్తివంతమైన ఎదురుదాడికి కూడా సిద్ధంగానే వున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉద్ఘాటించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో......................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇక మొబైల్ మోత
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 24-01-13 14:09:00
'కాల్ ఛార్జీలు రెట్టింపు ఎయిర్టెల్, ఐడియా నిర్ణయం అదే దారిలో మిగితా టెల్కోలు బిజీ ప్రయివేటు మొబైల్ కంప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మంచీచెడు నిర్ణయాధికారం మీకెవరిచ్చారు ? : ఒబామాను సూటిగా ప్రశ్నించిన రాఫెల్ కొరియా
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 23-01-13 11:17:00
'లాటిన్ అమెరికా పట్ల తన విధానాల్లో ద్వంద్వ ప్రమాణాలు అనుస రించడాన్ని అమెరికా నేత బరాక్ ఒబామా విరమించుకోవాలని ఈక్వెడార్ ప్రస్తుత అధ్యక్షుడు, పిఎఐఎస్ అలయన్స్ అభ్యర్ధి రాఫెల్ కొరియా మంగళవారం కోరారు. ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించే అధికారం అసలు అమెరికాకు ఎవరిచ్చారని ఆయన ఘాటుగా..........................................................'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చరిత్ర సృష్టించిన త్రిపుర
రచయిత
: ప్రజాశక్తి
బ్లాగు
: ప్రజాశక్తి
టపా తేది
: 21-01-13 14:30:00
'శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే త్రిపుర ఉత్తమ రాష్ట్రంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ అన్నారు. ఇక్కడ ప్రజల జీవితాలకు, వారి ఆస్తులకు భద్రత, రక్షణ ఉన్నాయన్నారు. పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం పంపిణీ, అటవీప్రాంత వాసుల హక్కుల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. వచ్చే నెల 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం త్రిపురలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ఫ్రంట్ ప్రచారం ..........'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి